భారత్‌లో ఓమిక్రాన్ 3వ కేసు: గుజరాత్‌లో జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి...

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (16:22 IST)
ఓమిక్రాన్ మెల్లగా చాప కింద నీరులా విస్తరిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జింబాబ్వే నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారతదేశంలో ఇది మూడో ఓమిక్రాన్ కేసు.
 
 
జామ్‌నగర్ నివాసి అయి ఈ 72 ఏళ్ల వ్యక్తికి గురువారం కోవిడ్-19 పాజిటివ్‌గా పరీక్షించిన తర్వాత జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య కమిషనర్ జై ప్రకాష్ శివరే ధృవీకరించారు. ఆ వ్యక్తికి ఓమిక్రాన్ సోకినట్లు గుర్తించారు.

 
తాము అతడిని ఐసోలేట్ చేసి పర్యవేక్షిస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. అతను వున్న చోట మైక్రో కంటైన్‌మెంట్ జోన్ చేయబడిందని తెలిపారు. ఆ ప్రాంతంలో తాము వ్యక్తులను గుర్తించి అందరికీ పరీక్షలు చేస్తామని తెలిపారు.
 
భారతదేశంలోని ఇప్పటికే నమోదైన రెండు కేసులు బెంగళూరుకు చెందిన 46 ఏళ్ల వైద్యుడు, అతనికి ప్రయాణ చరిత్ర లేదు. అలాగే 66 ఏళ్ల దక్షిణాఫ్రికా జాతీయుడు భారతదేశానికి వచ్చారు. అతడికి ఓమిక్రా వున్నట్లు నిర్థారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments