Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ.. విద్యాశాఖ మంత్రి సతీమణికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (21:30 IST)
ఒడిశాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒడిశాలో ఇప్పటివరకు ఏడుగురు రాష్ట్ర మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కోవిడ్ భారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఒడిశా స్కూల్ అండ్ మాస్ ఎడ్యూకేషన్ మినిస్టర్ సమీర్ రంజన్ దాస్‌, ఆయన భార్య సంగీతా దాస్‌ కోవిడ్ భారిన పడ్డారు. టెస్ట్ ఫలితాల్లో ఇరువురికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా వచ్చినట్లు మంత్రి స్వయంగా వెల్లడించారు. 
 
గత వారం రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మంత్రి సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ మోహంతీ సైతం స్పందిస్తూ తను కూడా కరోనా వైరస్ భారిన పడ్డట్లు వైద్యుల సలహా మేరకు భువనేశ్వర్ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ లోక్‌సభ ఎంపీ సురేశ్ పూజారి, ఎమ్మెల్యే సుకంతా కుమార్ నాయక్ లకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

Vijayashanti: తెలుగు హీరోలు బ్రాండ్ మైండ్ కాదు- ఈర్ష ఎక్కువ : విజయశాంతి

RT76 : రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం - 2026 సంక్రాంతికి రిలీజ్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments