Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ.. విద్యాశాఖ మంత్రి సతీమణికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (21:30 IST)
ఒడిశాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒడిశాలో ఇప్పటివరకు ఏడుగురు రాష్ట్ర మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కోవిడ్ భారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఒడిశా స్కూల్ అండ్ మాస్ ఎడ్యూకేషన్ మినిస్టర్ సమీర్ రంజన్ దాస్‌, ఆయన భార్య సంగీతా దాస్‌ కోవిడ్ భారిన పడ్డారు. టెస్ట్ ఫలితాల్లో ఇరువురికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా వచ్చినట్లు మంత్రి స్వయంగా వెల్లడించారు. 
 
గత వారం రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మంత్రి సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ మోహంతీ సైతం స్పందిస్తూ తను కూడా కరోనా వైరస్ భారిన పడ్డట్లు వైద్యుల సలహా మేరకు భువనేశ్వర్ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ లోక్‌సభ ఎంపీ సురేశ్ పూజారి, ఎమ్మెల్యే సుకంతా కుమార్ నాయక్ లకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments