Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం లేదు, ఆ నగరంలో మాస్కులు ధరించనక్కర్లేదంటున్న చైనా

Webdunia
సోమవారం, 18 మే 2020 (18:48 IST)
కరోనా విజృంభణతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుండగా, ప్రజలు మాస్క్‌లు ధరిస్తూ, వ్యక్తిగత దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే చైనాలోని బీజింగ్ నగర వాసులు మాస్క్‌లు ధరించనవసరం లేదని అక్కడి స్థానిక వ్యాధినిర్మూలన కేంద్రం ప్రకటించింది. దీంతో అక్కడి జనాలు మాస్క్‌లు ధరించకూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నారు. 
 
కానీ వ్యక్తిగత దూరం మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రపంచంలో మాస్క్‌లు ధరించనక్కర్లేదని ప్రకటించిన మొదటి నగరం ఇదే. వాతావరణం అనుకూలిస్తే ఆరుబయట వ్యాయామాలు చేసుకోవచ్చని దీనివల్ల ఆరోగ్యం పెంపొందుతుందని సంస్థ ప్రకటించింది. 
 
ఇదిలా ఉండగా మే 22వ తేదీన బీజింగ్‌లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దానికి దాదాపు ఐదు వేల మంది హాజరుకానున్నారు. ప్రస్తుత పరిస్థితులపై వ్యూహరచన చేసేందుకు వీటిని నిర్వహించనున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments