Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒమిక్రాన్ కేసు ఒక్కటీ లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (14:52 IST)
ఒమిక్రాన్ వేరియంట్ చాలా డేంజరంటూ డబ్ల్యూహెచ్ వో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచానికి పెను ముప్పు తప్పదని, మరిన్ని వేవ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్ కేసు ఒక్కటి కూడా నిర్ధారణ కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. 
 
కరోనా కొత్త వేరియంట్ అయిన ఓమైక్రాన్ ఇప్పటి వరకు 14 దేశాలకు వ్యాపించిందని చెప్పారు. కానీ మనదేశంలో ఒక్క కేసు కూడా లేదన్నారు. ఇంకా ఒమైక్రాన్‌ను నివారించేందుకు ఇంకా కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. వేరియంట్‌కు సంబంధించిన జన్యుపరిక్రమాన్ని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments