Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్ నగరం ఏమైపోతుంది? ఎటు చూసినా శవాలే....

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:13 IST)
కరోనా వైరస్ న్యూయార్క్ నగరంలో తాండవం చేస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ తన కేంద్రంగా మార్చుకున్నదా అనిపించేటంతటి భయోత్పాతాన్ని కలిగిస్తోంది. గురువారంనాడు న్యూయార్క్ నగరంలో ఏకంగా 799 మంది COVID-19 కారణంగా మృత్యువాత పడ్డారు.
 
గత 24 గంటల్లో 799 మంది మరణించారని, బుధవారం ప్రకటించిన 779 గరిష్ట స్థాయి గణాంకాలను ఇది అధిగమించిందని అక్కడి అధికారులు చెప్పారు. 
 
COVID-19 కారణంగా అమెరికాలో ఇప్పటివరకూ 14,800 మందికి పైగా మరణించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,000కు పెరిగింది. యునైటెడ్ స్టేట్స్ లోని న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ కారణంగా మరిణించిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న మరణాల్లో సగం వున్నాయంటే అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments