Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్ నగరం ఏమైపోతుంది? ఎటు చూసినా శవాలే....

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:13 IST)
కరోనా వైరస్ న్యూయార్క్ నగరంలో తాండవం చేస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ తన కేంద్రంగా మార్చుకున్నదా అనిపించేటంతటి భయోత్పాతాన్ని కలిగిస్తోంది. గురువారంనాడు న్యూయార్క్ నగరంలో ఏకంగా 799 మంది COVID-19 కారణంగా మృత్యువాత పడ్డారు.
 
గత 24 గంటల్లో 799 మంది మరణించారని, బుధవారం ప్రకటించిన 779 గరిష్ట స్థాయి గణాంకాలను ఇది అధిగమించిందని అక్కడి అధికారులు చెప్పారు. 
 
COVID-19 కారణంగా అమెరికాలో ఇప్పటివరకూ 14,800 మందికి పైగా మరణించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,000కు పెరిగింది. యునైటెడ్ స్టేట్స్ లోని న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ కారణంగా మరిణించిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న మరణాల్లో సగం వున్నాయంటే అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments