Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టగొడుగులతో కరోనా యాంటీవైరల్ డ్రగ్

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (19:57 IST)
కరోనాకు మెడిసిన్ కోసం తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోగాలు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం దేశంలో పేరొందిన అనేక కంపెనీలు పరిశోధనలు జరుపుతున్న ఈ సందర్భంలో సంప్రదాయ పద్దతిలో కూడా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలయజేశారు.
 
సీసీఎంబీ, ఏఐసి సంయుక్తంగా తయారుచేసిన కరోనా ఎయిడ్ యాంటీ వైరల్ ఇమ్యూనిటీ బూస్టర్‌ విడుదల సందర్భంగా రాకేష్ మిశ్రా మాట్లాడారు. కరోనావైరస్ నుంచి రక్షించే రోగనిరోధక శక్తి, అత్యంత పోషక విలువలు కలిగిన పదార్థం
 
హిమాలయాల్లో లభించే కార్డిసేస్పెమిలాటరీస్ అనే పుట్టగొడుగుల్లో ఉంటుందని, పుట్టగొడుగుల్లో ఉండే పోషక విలువలకు, పసుపు పొడిని కలిపి ఈ కరోనా ఎయిడ్ తయారుచేశాం అన్నారు రాకేష్ మిశ్రా.
 
పుట్టగొడుగులతో యాంటివైరల్ ప్రాపర్టీ అభివృద్ధి చేయడం సంతోషకరం అని వైరస్ విరుగుడు కోసం అనేక కంపెనీలు ప్రయోగాలు చేస్తున్న సందర్భంలో ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్ డ్రగ్ రావడం సంతోషంగా ఉందన్నారు 
రాకేష్ మిశ్ర.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments