Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మళ్లీ వెయ్యి క్రాస్ అయిన పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (18:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు హెచ్చుతగ్గులుగా ఉంది. సోమవారం వెల్లడించిన వివరాల మేరకు 909 కేసులు నమోదు కాగా, మంగళవారం లెక్కల ప్రకారం ఈ కేసుల సంఖ్య 1063కు చేరింది. ఈ కేసులన్నీ గత 24 గంటల్లో నమోదయ్యాయి. 
 
తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో 1,063 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా…11 మంది మృతి చెందారు. ఇదేస‌మ‌యంలో 1,929 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,95,669కి చేరుకోగా ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,341గా ఉంది. కోవిడ్ బారిన‌ప‌డి మృతి చెందిన‌ వారి సంఖ్య 13,671కు పెరిగింది. ఇక ఏపీలో మొత్తం 19,65,657 మంది ఇప్పటివరకు కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments