Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గేదేలే అంటున్న కరోనా వైరస్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (19:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. కోవిడ్ టెస్టుల సంఖ్య తగ్గించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 49143 మందికి కోవిడ్ టెస్టులు చేయగా, 13618 మందికి ఈ వైరస్ సోకింది. 
 
అలాగే, తొమ్మిది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖలో ఇద్దరి చొప్పున, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మరో 8687 మంది కోలుకున్నారు. 
 
తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా విశాఖపట్టణంలో 1791, అనంతపురంలో 1650, గుంటూరులో 1464, కర్నూలులో 1409, ప్రకాశంలో 1295 చొప్పు పాజిటివ్ కేసులు వెలుగు చూపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments