Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ రోగి నుంచి లాలాజలం కొన్నాడు.. ఆ పానీయంలో కలిపి...?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (13:54 IST)
ఓ కారు డీలర్‌షిప్ యజమాని కోవిడ్ రోగి నుంచి కొన్న లాలా జలంతో తన ఉద్యోగిని చంపేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఆగ్నేయ టర్కీలోని అదానాకు చెందిన ఇబ్రహీం ఉన్వర్డి, తనకు వైరస్ సోకడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ మూడేళ్లుగా తన కోసం పనిచేసిన ఉద్యోగిపై క్రిమినల్ ఫిర్యాదు చేశాడు.

కారు అమ్మిన తరువాత ఉర్వేండి అతనికి 215,000 టర్కిష్ లిరాను (రూ .22 లక్షలు) ఇచ్చి, ఆ డబ్బును కార్యాలయానికి తీసుకెళ్లమని కోరాడు. కానీ పూర్తిగా విశ్వసించిన తనను యజమాని మోసం చేశాడని వాపోయాడు. 
 
మాజీ ఉద్యోగి డబ్బును దోచుకోవడమే కాకుండా COVID-19 రోగి యొక్క లాలాజలంతో తనకు పానీయంలో కలిపి ఇచ్చేందుకు ప్రయత్నించాడని.. అదృష్టవశాత్తూ, ఆ పానీయాన్ని తీసుకోలేదన్నాడు. మాజీ బాస్ తనను చంపేందుకు కోవిడ్ -19 రోగి నుండి 500 టర్కిష్ లిరా (రూ. 5,000) కు లాలాజలం కొని, దానిని తన పానీయంలో కలపడానికి ప్రయత్నించాడు. 
 
తోటి ఉద్యోగులలో ఒకరి నుండి ఈ విషయం తెలుసుకున్నానని ఉర్వేండి చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులకు ఉర్వేండి ఫిర్యాదు చేశాడు. ఇదో వింత ప్రయత్నమని.. ఎలాగో ఈ దుర్ఘటన నుంచి తాను తప్పించుకున్నానని.. దేవుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments