Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం పూట తెరుచుకున్న షిర్డీ సాయిబాబా ఆలయం

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (18:34 IST)
కరోనా పాండమిక్ నేపథ్యంలో గురువారం పూట షిర్టీ సాయి బాబా ఆలయం తెరుచుకుంది. నవరాత్రుల తొలిరోజు కావడంతో....భక్తులను అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ నిర్ణయించింది. రోజూకు 15 వేల భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. 
 
ఇందులో 5 వేల వరకు పెయిడ్ పాసులు, 5 వేలు ఆన్‌లైన్ పాసులు, మరో 5 వేల ఆఫ్ లైన్ పాసులు ఉన్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను అనుమతించనున్నారు. 
 
ఈ ఏడాది ఏప్రిల్ 5న కరోనా కారణంగా షిర్డీ ఆలయాన్ని మూసివేశారు. దాదాపు 7 నెలల తరువాత ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments