Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు విరుగుడు కనిపెట్టిన ఇజ్రాయేల్ శాస్త్రవేత్తలు?!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (19:25 IST)
ఎట్టకేలకు కరోనా వైరస్‌కు ఇజ్రాయేల్ మందు కనిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వార్తా కథనాలను ప్రసారం చేస్తోంది. కరోనా వైరస్ బారిపడి తీవ్ర అస్వస్థతకు గురైనవారు కూడా ఈ మందుతో 100 శాతం కోలుకుంటున్నట్టు తెలిసింది. ఈ మందును ప్లూరిస్టెమ్ థెరాపెటిక్స్ అనే బయోటెక్ కంపెనీ ఈ మందును తయారు చేసింది. 
 
ఇజ్రేల్‌లోని హైఫాలో గల ఈ కంపెనీ తయారుచేసిన కరోనా మందు పేరు అలోజెనీక్ ప్లాసెంటల్ ఎక్స్‌పాండెడ్ సెల్స్ (పీఎల్ఎక్స్). శ్వాస తీసుకోలేకపోవడం, అంతర్గతంగా కిడ్నీ, గుండె తదితర అవయవాలు చెడిపోవడం వంటి తీవ్రస్థితిలో ఉన్న ఏడుగురు పేషంట్లు ఈ మందు వాడిన తర్వాత కోలుకున్నారని కంపెనీ చెబుతోంది. 
 
అందులో ఒకరోగి మాత్రం తీవ్రమైన శ్వాససమస్య అత్యధిక కరోనా రోగుల్లో మరణానికి కారణం ప్రమాదకరమైన రీతిలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం. దీనిని పీఎల్ఎక్స్ నయం చేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఓ కరోనా రోగికి ఈ మందు ఇచ్చారట. అయితే, దీని ఫలితాలు రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments