Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విలయాన్ని ఎదుర్కోవడానికి “డి” విటమిన్ మాత్రలు?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (11:35 IST)
కరోనా వైరస్ విలయాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఇంతవరకు వేడి నీళ్ళను ముట్టని వారు కూడా సైతం ఉదయాన్నే కాచిన నీరు తాగుతున్నారు. వాటిలో పసుపు, నిమ్మరసం వంటి వాటిని చేర్చి మరింత శరీరానికి అందిస్తున్నారు. ఇదిలా కొనసాగుతుండగా విటమిన్ డి వల్ల మరింత ప్రయోజనం ఉందని ప్రజలు నమ్ముతున్నారు.
 
వీటి కోసం పరుగులు తీస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడంలో ప్రాధాన్యం వహిస్తున్నారు. అందుకే వీటికి డిమాండు పెరిగింది. కరోనా తెచ్చిన సమస్య అంతాఇంతా కాదు. దీని బారి నుండి తమను తాము రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇందుకోసం విటమిన్ ట్యాబ్లెట్లను ఆశ్రయిస్తున్నారు.
 
గడిచిన రెండు నెలలుగా వీటి అమ్మకం ఊపందుకున్నాయి. కొంతమంది వైద్యులతో పాటు, సామాజిక మాధ్యమాల్లో కూడా కరోనాను ఎదుర్కోవాలంటే విటమిన్ మాత్రలు పుష్కలంగా తీసుకోవాలనే ప్రచారం సాగుతోంది. దీంతో రాష్ట్రంలో 25 వేలకు పైగా మందుల షాపులుంటే 70 శాతం షాపుల్లో విటమిన్ మాత్రలు కొరత ఉన్నట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments