Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్ఐవీ వైరస్ తిష్టవేసిన శరీరంలో ఒమిక్రాన్.. ఎలా సాధ్యం?

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (10:31 IST)
కరోనా వైరస్ ఒమిక్రాన్ వైరస్‌గా రూపాంతరం చెందింది. దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవీ వుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దక్షిణాఫ్రికాలో 18-45 ఏళ్ల వయస్సున్న  ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్ఐవీకి గురయ్యారని.. ప్రపంచ హెచ్ఐవీ కేంద్రంగా ఆ దేశం మారిందని యూఎన్ఎయిడ్స్ నివేదిక తెలిపింది.
 
ఈ వైరస్ సోకిన వారిలో 30 శాతం పైగా మంది అసలు యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్‌ను తీసుకోలేదని ఆ నివేదిక పేర్కొంది. హెచ్ఐవీ సోకినా ఎలాంటి మందులు వాడని వారు రోగ నిరోధక వ్యవస్థ చాలా బలహీనపడి, ఇతరత్రా వ్యాధులకు అలవాలంగా మారుతుంది. 
 
సరిగ్గా ఇలాంటి మహిళే కరోనా బారిన పడిందని.... ఆమె శరీరంలోని హెచ్ఐవీ వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి వుంటుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. హెచ్ఐవీ వైరస్ తిష్టవేసిన శరీరంలో కరోనా విజృంభించేందుకు అనువైన పరిస్థితులు వున్నాయని పరిశోధకులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments