కొవాగ్జిన్ ట్రయల్స్.. వచ్చే ఏడాది మార్చికి తర్వాత వ్యాక్సిన్

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (16:22 IST)
ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ నుంచి బయటపడాలి అంటే పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాల్సి ఉంటుంది.

కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను ఇప్పటికే అలర్ట్ చేసింది. త్వరలో అందుబాటులోకి రాబోయే వ్యాక్సిన్‌ను పంపిణి చేయడం కోసం, స్టోరేజ్‌లను సిద్ధం చేసుకోవాలని కేంద్రం సూచింది. 
 
ఈ నేపథ్యంలో ఇండియాలో వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్న భారత్ బయోటెక్ ఓ సంచలన విషయం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి తరువాత వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం కేంద్రం మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చారు. 
 
ఈ నెలలో కొవాగ్జిన్ ట్రయల్స్ ప్రారంభం అవుతాయి. ట్రయల్స్‌ను పూర్తి చేసుకొని ఫలితాలు రావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. భద్రతాపరమైన అన్ని చర్యలు, అన్ని అనుమతులు వచ్చిన తరువాతే వ్యాక్సిన్‌ను రిలీజ్ చేస్తామని, దానికి సమయం పడుతుందని భారత్ బయోటెక్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments