Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవాగ్జిన్ ట్రయల్స్.. వచ్చే ఏడాది మార్చికి తర్వాత వ్యాక్సిన్

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (16:22 IST)
ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ నుంచి బయటపడాలి అంటే పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాల్సి ఉంటుంది.

కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను ఇప్పటికే అలర్ట్ చేసింది. త్వరలో అందుబాటులోకి రాబోయే వ్యాక్సిన్‌ను పంపిణి చేయడం కోసం, స్టోరేజ్‌లను సిద్ధం చేసుకోవాలని కేంద్రం సూచింది. 
 
ఈ నేపథ్యంలో ఇండియాలో వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్న భారత్ బయోటెక్ ఓ సంచలన విషయం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి తరువాత వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం కేంద్రం మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చారు. 
 
ఈ నెలలో కొవాగ్జిన్ ట్రయల్స్ ప్రారంభం అవుతాయి. ట్రయల్స్‌ను పూర్తి చేసుకొని ఫలితాలు రావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. భద్రతాపరమైన అన్ని చర్యలు, అన్ని అనుమతులు వచ్చిన తరువాతే వ్యాక్సిన్‌ను రిలీజ్ చేస్తామని, దానికి సమయం పడుతుందని భారత్ బయోటెక్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments