Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (10:33 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా ఈ కేసుల్లో పెరుగుదల కనిపించగా, తాజాగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,594 కేసులు మాత్రమే నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
నిజానికి గత మూడు రోజులుగా 8 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేయడంతో ఆయా రాష్ట్రాలు కరోనా వైరస్ వ్యాప్తికి చర్యలు చేపట్టారు. దీంతో 24 గంటల్లో నమోదైన ఈ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. అంటే సోమవారంతో పోల్చుకుంటే ఈ కేసుల సంఖ్య 18 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 
 
తాజా కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,32,36,695కు చేరింది. ఇందులో 4,26,61,370 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 50,548 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,771 మంది కరోనాతో మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో 4035 మంది కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments