Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కేసులు.. 24 గంటల్లో 5,335 కేసులు నమోదు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (16:33 IST)
భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నివారణ చర్యలు చేపడుతున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం గత 24 గంటల్లో 5,335 తాజా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 25,587 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
 
గత ఏడాది సెప్టెంబర్ తర్వాత తొలిసారిగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 5,000 దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 25,587గా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.05 శాతం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments