Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కేసులు.. 24 గంటల్లో 5,335 కేసులు నమోదు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (16:33 IST)
భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నివారణ చర్యలు చేపడుతున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం గత 24 గంటల్లో 5,335 తాజా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 25,587 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
 
గత ఏడాది సెప్టెంబర్ తర్వాత తొలిసారిగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 5,000 దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 25,587గా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.05 శాతం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరుణాద చక్రవర్తి నిమ్మశివన్న కి పెద్ది చిత్ర బృందం అభినందనలు

అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా సైయారా టీజర్‌ విడుదల

చంద్రబాబు ఆవిష్కరించిన ధర్మచక్రం సినిమా ఆడియో విడుదల

మహేష్ ఖలేజా రీ-రిలీజ్: థియేటర్‌లో పిల్ల పామును చేతితో పట్టుకుని అభిమాని రచ్చ (video)

Shashti purthi : రాజేంద్రప్రసాద్ నటించిన షష్టి పూర్తి మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments