Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కేసులు.. 24 గంటల్లో 5,335 కేసులు నమోదు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (16:33 IST)
భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నివారణ చర్యలు చేపడుతున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం గత 24 గంటల్లో 5,335 తాజా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 25,587 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
 
గత ఏడాది సెప్టెంబర్ తర్వాత తొలిసారిగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 5,000 దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 25,587గా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.05 శాతం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments