Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 6566 - ప్రపంచ వ్యాప్తంగా 57,89,571 పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 28 మే 2020 (10:34 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 57,89,571 పాజిటివ్ కేసులు నమోదైవున్నాయి. 
 
భారత్‌లో ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 194గా ఉంది. ప్ర‌స్తుతం ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా న‌మోదు అయిన కరోనా వైర‌స్ కేసుల సంఖ్య 1,58,333కు చేరుకుంది. దీంట్లో 86110 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 67692 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4531కి చేరుకున్న‌ది. 
 
ఇదిలావుంటే, ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57,89,571 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29,34,521. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరు ప్రపంచవ్యాప్తంగా 3,57,432 మంది వ్యక్తులు చనిపోయారు. వ్యాధి నుంచి 24,97,618 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ముఖ్యంగా, అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ దెబ్బకు వణికిపోయింది. కోవిడ్‌-19తో యూఎస్‌లో ఇప్పటివరకు 1,02,107 మంది చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments