ఫలక్‌నుమాలో లేడీ డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం - హత్య?

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (13:37 IST)
హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమాలో ఓ డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ డ్యాన్సర్ నుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. పైగా, మృతదేహం నగ్నంగా ఉండటంతో ఈ అనుమానాలు మరింత బలం చేకూర్చుతుంది. 
 
కొందరు దుండగులు డ్యాన్సర్‌పై అత్యాచారం జరిపి, హత్య చేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. డ్యాన్సర్‌పై అత్యాచారం జరిగిందా? లేక గ్యాంగ్ రేప్ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, శరీరంపై దుస్తులు లేకుండా యువతి మృతదేహం నగ్నంగా పడేయడంతో దుండగులు ఆమెపై అత్యాచారం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
 
యువతి పోన్ కాల్ డేటా ఆధారంగా మృతిపై దర్యాప్తు జరుగుతోంది. మృతి చెందిన యువతిని డ్యాన్సర్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం