ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి: కోవిడ్ కొత్త కేసులు 10, 413

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (19:10 IST)
కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25% నుండి 12%కు తగ్గింది. నమూనా పరీక్షలు 85, 311 చేయగా కోవిడ్ పాజిటివ్ 10,413 కేసులు వెలుగుచూసాయి. పాజిటివ్ రేట్ 12% తగ్గింది.
 
మరణాలు 83 సంభవించాయి. అధిక మరణాలు చిత్తూరులో 14 సంభవించాయి. అత్యధిక కేసులు 
తూర్పుగోదావరి జిల్లాలో 2,308 నమోదయ్యాయి. మిగిలిన జిల్లాలలో కాస్త అదుపులోకి వచ్చాయి.
కరోనా యాక్టివ్ కేసులు 1,38,912. 17.38 లక్షల కేసుల్లో 15.93 లక్షల మంది రికవర్ అయ్యారు (91.7%). రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments