Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ఆ కాలంలో ఎక్కువగా వస్తుందట

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (17:26 IST)
నోటి తుంపర్ల ద్వారా ప్రధానంగా వ్యాపించే కరోనా శీతాకాలంలో ఎక్కువగా విజృంభిస్తుందని పరిశోధనల్లో తేలింది. శీతాకాలంలో వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆస్ట్రేలియా పరిశోధకులు చెప్పారు. శీతాకాలాన్ని ఇకపై కోవిడ్ కాలంగా కూడా చెప్పుకోవచ్చని తెలిపారు.
 
గతంలో వచ్చిన సార్స్-కోవ్, మెర్స్-కోవ్ మహమ్మారులకు వాతావరణ మార్పులతో సంబంధం ఉన్న కారణంగా, కోవిడ్-19పై కూడా పరిశోధనలు జరిపామని చెప్పారు. వ్యాధి వ్యాప్తికి శీతల వాతావరణం కంటే గాల్లో ఉండే తేమ శాతమే ప్రధాన కారణమని చెప్పారు. ఉత్తర భూగోళంలో వేసవిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
శీతాకాలంలో గాల్లో తేమ తక్కువగా ఉండటంతో తుంపర్ల పరిమాణం తగ్గుతుందని, తేలికగా ఉండి గాల్లో ఎక్కువ సేపు ఉండే అవకాశం ఉందని, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు దాని వల్ల వ్యాధి ఎక్కువ మందికి సోకుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments