Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ఆ కాలంలో ఎక్కువగా వస్తుందట

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (17:26 IST)
నోటి తుంపర్ల ద్వారా ప్రధానంగా వ్యాపించే కరోనా శీతాకాలంలో ఎక్కువగా విజృంభిస్తుందని పరిశోధనల్లో తేలింది. శీతాకాలంలో వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆస్ట్రేలియా పరిశోధకులు చెప్పారు. శీతాకాలాన్ని ఇకపై కోవిడ్ కాలంగా కూడా చెప్పుకోవచ్చని తెలిపారు.
 
గతంలో వచ్చిన సార్స్-కోవ్, మెర్స్-కోవ్ మహమ్మారులకు వాతావరణ మార్పులతో సంబంధం ఉన్న కారణంగా, కోవిడ్-19పై కూడా పరిశోధనలు జరిపామని చెప్పారు. వ్యాధి వ్యాప్తికి శీతల వాతావరణం కంటే గాల్లో ఉండే తేమ శాతమే ప్రధాన కారణమని చెప్పారు. ఉత్తర భూగోళంలో వేసవిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
శీతాకాలంలో గాల్లో తేమ తక్కువగా ఉండటంతో తుంపర్ల పరిమాణం తగ్గుతుందని, తేలికగా ఉండి గాల్లో ఎక్కువ సేపు ఉండే అవకాశం ఉందని, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు దాని వల్ల వ్యాధి ఎక్కువ మందికి సోకుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments