Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (10:23 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 64,597 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ వైరస్ నుంచి 1,80,456గా ఉందని తేలింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 1188 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హోం క్వారంటైన్లలో 9,94,891 మంది చికిక్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 5,02,874కు చేరింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments