దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (10:23 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 64,597 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ వైరస్ నుంచి 1,80,456గా ఉందని తేలింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 1188 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హోం క్వారంటైన్లలో 9,94,891 మంది చికిక్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 5,02,874కు చేరింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushmita Konidela : గోల్డ్ బాక్స్ తో నూతన చాప్టర్ బిగిన్స్ అంటున్న సుష్మిత కొణిదెల

ట్రోలింగ్ చేస్తే ఏంటి ప్రయోజనం.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. రేణు దేశాయ్

Chiru: చిరంజీవి చిత్రం విశ్వంభర మళ్ళీ తెరముందుకు రాబోతుందా?

చాయ్ వాలా చిత్రం అందరికీ కనెక్ట్ కవుతుంది : సిటీ కమిషనర్ సజ్జనార్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments