Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు: 24 గంటల్లో 24,171 మందికి కరోనా, 92 మంది మృతి

Webdunia
ఆదివారం, 16 మే 2021 (19:29 IST)
రాష్ట్రంలో గత 24 గంటల్లో 94, 550 శాంపిల్స్ పరీక్షించగా 24, 171 మందికి కోవిడ్ 19 అని తేలింది. కోవిడ్ వల్ల అనంతపురంలో 14 మంది, విశాఖలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరిలో 9, కృష్ణా జిల్లాలో 9, విజయనగరంలో 9, నెల్లూరులో 7, కర్నూలులో 6, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 6, పశ్చిమగోదావరిలో 3, కడపలో 2 మరణించారు.
 
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,32,596 పాజిటివ్ కేసు లకు గాను 12,12,788 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,10,436. కాగా ఇప్పటివరకూ రాష్ట్రంలో మృతి చెందనవారి సంఖ్య 9,372 మంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments