Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై కోవిడ్ మాత్రలు - ఇంజెక్షన్ కంటే మెరుగైన ఫలితం

Webdunia
మంగళవారం, 10 మే 2022 (11:08 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ ఓ వైరస్ ఓ కుదుపు కుదిపేసింది. ప్రతి ఒక్కరి జీవితాలు తారుమారయ్యాయి. ఈ మహమ్మారి ధాటికి అనేక మంది బాధితులు మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. అనేక మంది కోలుకోగా మరికొందరు చనిపోయారు. అయితే, ఈ వైరస్‌ను సరైన మందును కనుగొనే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రస్తుతం ఈ వైరస్ నుంచి కొంతమేరకు రక్షించేలా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ వైరస్ నుంచి ప్రాణాలను కాపాడే మందులు మాత్రం అందుబాటులో లేవు. 
 
ఈ నేపథ్యంలో మాత్రల రూపంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనివల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా అభివృద్ధి చేసిన ఈ టీకాను నోటి ద్వారా తీసుకోవచ్చిని అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. రక్తంలోనూ, ఊపిరితిత్తుల్లోనూ ఇది యాంటీబాడీలను సమర్థంగా తయారు చేస్తుందని తెలిపారు. ఫలితంగా కరోనా వైరస్ నుంచి అది రక్షణ కల్పిస్తుందని వివరించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments