Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో రికార్డు.. భారత్‌‌లో పెరిగిపోతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 90వేలు

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (11:57 IST)
భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇంకా రోజుకో రికార్డును సృష్టిస్తున్నాయి. ఆదివారం నమోదైన వివరాల ప్రకారం 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,802 మంది కొత్తగా వ్యాధిబారిన పడ్డారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఒక్కరోజులోనే ఏ దేశంలోనూ ఈ స్థాయిలో నిర్ధారణ జరగలేదు. దీంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. 7,20,362 శాంపిళ్లను పరీక్షిస్తేనే ఇలాంటి ఫలితాలు రావడం గమనార్హం.
 
ఆదివారం 1,016 మంది వైరస్ కారణంగా మరణించారు. 69,564 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,04,614గా ఉంది. 71,642 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 32,50,429 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
 
ఇంకా 8,82,542 మంది చికిత్స తీసుకుంటూ ఉన్నారు. బాధితుల రికవరీ రేటు 77.31 శాతంగా ఉందని ప్రకటించారు. 4,95,51,507 మందికి పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 27,292,585 మందికి వ్యాధి సోకింది. వీరిలో 887,554 మంది మృత్యువాతపడ్డారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments