Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త కరోనావైరస్ కేసులు-4944, కోలుకున్నవారు-1232

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (17:57 IST)
ఆంధ్రను కరోనావైరస్ వణికిస్తోంది. ప్రతిరోజూ నాలుగువేలకు తగ్గకుండా కోవిడ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో మొత్తం 37, 162 శాంపిల్స్ పరీక్షించగా అందులో 4,944 కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.
 
కాగా 1232 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. కోవిడ్ కారణంగా అధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది మృతి చెందారు. విశాఖలో 9, చిత్తూరులో 8, శ్రీకాకుళం 7, అనంతపురం 6, పశ్చిమగోదావరి జిల్లాలో 6, గుంటూరులో 5, ప్రకాశంలో 5, కర్నూలులో 4, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా కారణంగా మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments