రాహుల్ గాంధీని కలిసిన సీనియర్ నేతకు కరోనా.. టెస్టులు చేయించుకున్నారా?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (20:06 IST)
పంజాబ్‌లోని సంగ్రూర్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేతీ బచావో ర్యాలీలో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ సహా, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సైతం పాల్గొన్నారు.

అయితే రాహుల్ గాంధీని కలిసిన సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌ సింగ్‌ సిద్ధూ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు పంజాబ్‌ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
 
కరోనా వైరస్ సోకిన సిద్ధూ దీనిపై స్పందిస్తూ.. ''ఉదయం నుంచి నాకు ఆరోగ్యం చురుగ్గా లేదు. అందుకే నేను పరీక్షలు చేయించుకున్నాను'' అని తెలిపారు. పాజిటివ్‌ రావడంతో ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సిద్ధూకు జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు ఉన్నాయని చెప్పారు. ఆయనతో కలిసి తిరిగిన వారిని కూడా పరీక్షించనున్నట్లు అధికారులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments