రాహుల్ గాంధీని కలిసిన సీనియర్ నేతకు కరోనా.. టెస్టులు చేయించుకున్నారా?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (20:06 IST)
పంజాబ్‌లోని సంగ్రూర్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేతీ బచావో ర్యాలీలో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ సహా, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సైతం పాల్గొన్నారు.

అయితే రాహుల్ గాంధీని కలిసిన సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌ సింగ్‌ సిద్ధూ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు పంజాబ్‌ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
 
కరోనా వైరస్ సోకిన సిద్ధూ దీనిపై స్పందిస్తూ.. ''ఉదయం నుంచి నాకు ఆరోగ్యం చురుగ్గా లేదు. అందుకే నేను పరీక్షలు చేయించుకున్నాను'' అని తెలిపారు. పాజిటివ్‌ రావడంతో ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సిద్ధూకు జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు ఉన్నాయని చెప్పారు. ఆయనతో కలిసి తిరిగిన వారిని కూడా పరీక్షించనున్నట్లు అధికారులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments