Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. 930 మంది మృతి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (13:53 IST)
కరోనా కేసుల దేశంలో మళ్లీ పెరుగుతున్నాయి. అయితే గత కొన్ని రోజుల నుండి 50వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 43,733 మంది కరోనా బారిన పడ్డారు. 
 
నిన్నటి పోల్చితే 26 శాతం పెరుగుదల. మరో 930 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 3.06 కోట్లకు చేరుకోగా, 4.4 లక్షల మరణాలు సంభవించాయి. 4.59 లక్షల మరణాలు సంభవించాయి. 
 
గత 24 గంటల్లో 47 వేల మందికి పైగా కోలుకున్నారు. మొత్తంగా 2.97 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 97.18 శాతంగా ఉంది. ప్రస్తుతం 4,59,920 మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు. దేశంలో 36,05,998 మంది టీకా వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments