Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. 930 మంది మృతి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (13:53 IST)
కరోనా కేసుల దేశంలో మళ్లీ పెరుగుతున్నాయి. అయితే గత కొన్ని రోజుల నుండి 50వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 43,733 మంది కరోనా బారిన పడ్డారు. 
 
నిన్నటి పోల్చితే 26 శాతం పెరుగుదల. మరో 930 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 3.06 కోట్లకు చేరుకోగా, 4.4 లక్షల మరణాలు సంభవించాయి. 4.59 లక్షల మరణాలు సంభవించాయి. 
 
గత 24 గంటల్లో 47 వేల మందికి పైగా కోలుకున్నారు. మొత్తంగా 2.97 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 97.18 శాతంగా ఉంది. ప్రస్తుతం 4,59,920 మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు. దేశంలో 36,05,998 మంది టీకా వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments