Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ 19: మహారాష్ట్ర తర్వాత తమిళనాడే, ఎగబాకుతున్న కేసులు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (16:51 IST)
దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లోనే కరోనా కేసులు 80 శాతానికి పైగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ 8 రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో వుండగా తమిళనాడు రెండో స్థానంలో వుంది. ఆ తర్వాత పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా వున్నాయి. దేశంలో ప్రస్తుతం 1,89,226 క్రియాశీల COVID-19 కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య మొత్తం కేసులలో 1.68 శాతం.
 
ఇక పొరుగు రాష్ట్రం తమిళనాడు విషయానికి వస్తే...  బుధవారం నాడు 671 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 8,56,917కు కరోనా బాధితుల సంఖ్య చేరింది. కాగా నమోదైన 671 కేసుల్లో చెన్నై నగరంలోనే 275 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ నగరం మొత్తం 2,37,716కు చేరుకుంది.
 
రాష్ట్రంలో బుధవారం ఐదు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,530గా ఉంది. చికిత్స తరువాత బుధవారం నాడు మొత్తం 532 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 8,40,180కు చేరుకుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments