Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనావైరస్, ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (13:33 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. దేశంలో కేసుల సంఖ్య 33 లక్షల 10 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 75,760 కేసులు నమోదు కాగా 1023 మంది ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 56,013 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. దేశంలో మొత్తం 33,10,234 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 7,25,991 ఉండగా 25,23,771 మంది కేలుకొని డిశ్చార్జ్ య్యారు. ఇదిలా ఉండగా 60,472 మంది కరోనా వ్యాధితో మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.24 శాతంగా ఉండగా, దేశంలో నమోదైన మొత్తం కేసులలో 1.83 శాతానికి మరణాల రేటు తగ్గింది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.93 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,24,998 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,85,76,510కి చేరింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments