భారత్‌కు దిగుమతి అయిన కరోనా స్ట్రెయిన్!

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (16:07 IST)
బ్రిటన్‌లో కలకలం రేపిన కరోనా స్ట్రెయిన్ వైరస్ ఇపుడు భారత్‌కు దిగుమతి అయింది. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఢిల్లీలో ఐదుగురు, చెన్నైలో ఒకరికి కరోనా పాజిటివ్ సోమవారం రాత్రి లండన్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న 266 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఐదుగురికి కరోనా  పాజిటివ్. 
 
కరోనా సోకినవారి నమూనాలను పరిశోధన కోసం ఎన్‌సిడిసికి (నేషనల్ సెంటర్ ఫర్ డిసిస్ కంట్రోల్ ) పంపిన అధికారులు లండన్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నై వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ చెన్నైలో లండన్ నుంచి వచ్చిన మరో 14 మంది ప్రయాణికులను పరిశీలనలో ఉంచిన అధికారులు లండన్‌తో ప్రయాణ సంబందం ఉన్న 1088 మందిని గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించిన తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కరన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: రూత్ లెస్, బ్రూటల్ గా డేవిడ్ రెడ్డి లో మంచు మనోజ్

Sudheer: సుడిగాలి సుధీర్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా G.O.A.T (గోట్)

Padma Shri awardees: పద్మశ్రీ విజేతలు తెలుగు సినిమాకు లభించిన జాతీయ గౌరవం మెగాస్టార్ చిరంజీవి

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న క్రేజీ మూవీ రణబాలి

పిల్లలను వదిలేశాడు.. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు.. పవన్‌పై పూనమ్ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments