Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను దేవుడు దగ్గరకి వెళ్లిపోతా, మూడో అంతస్తు నుంచి దూకేసిన కరోనా రోగి

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (19:18 IST)
కోవిడ్ ఆస్పత్రి నుంచి ఓ రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన కోలా రాంబాబు (32) ఈ నెల 17న ఆశ్రం కోవిడ్‌ ఆసుపత్రిలో చేరాడు. గత మూడు రోజులుగా రాంబాబు 'నేను దేవుడు దగ్గరకి వెళిపోతా' అంటూ అరుస్తూ విచిత్రంగా ప్రవర్తించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో రాంబాబును చూసుకునేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. 
 
రాంబాబు ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కుటుంబసభ్యులు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్నారు. శనివారం తెల్లవారుజామున 'బై బై.. నేను దేవుడి దగ్గరకు వెళ్లిపోతున్నా' అని గట్టిగా అరుస్తూ మూడో అంతస్తు కిటికీలో నుంచి కిందకు దూకాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ సీఐ అనసూరి.శ్రీనివాస్, ఎస్సై చావా సురేష్, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments