Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఉధృతి... 4 నెలల తర్వాత .. వారం వ్యవధిలో 80 వేల కేసులుే

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (10:37 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో వేగం క్రమంగా పుంజుకుంటుంది. ఫలితంగా గత వారం రోజుల వ్యవధిలో 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం గత నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 2,96,050 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 12781 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో మహారాష్ట్రలో 4004, ఢిల్లీలో 1530, కేరళలో 2786 కొత్త కేసులు వెలుగు చూశాయి. 
 
అలాగే, కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18 మంది చనిపోయారు. ఈ మరణాలతో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 5,24,873గా ఉంది. ఈ వైరస్ నుంచి 8537 మంది కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments