Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 24 గంటల్లో కొత్తగా 54,044 కోవిడ్ కేసులు

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (11:28 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్‌లో అనూహ్యంగా మంగళవారం రోజు 50 వేల దిగవకు పడిపోయిన రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 54,044 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇక, మృతుల సంఖ్య కూడా పెరిగి తాజాగా 717 మంది మృతి చెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 76 లక్షల మార్క్‌ కూడా క్రాస్ చేసి 76,51,108కు చేరగా.. ఇప్పటి వరకు 1,15,914 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,40,090 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
మరోవైపు కరోనాబారినపడినవారు గత 24 గంటల్లో 61,775 మంది కోలుకోగా... ఇప్పటి వరకు రికవరీ అయినవారి సంఖ్య 67,95,103కు పెరిగింది.. దేశంలో 88.81 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా... యాక్టివ్ కేసులు 9.67 శాతంగా ఉన్నాయి.. మరణాల రేటు 1.51 శాతానికి తగ్గిపోయింది.. ఇక, మంగళవారం రోజు దేశవ్యాప్తంగా 10,83,608 శాంపిల్స్ పరీక్షించామని... టెస్ట్‌ల సంఖ్య 9,72,00,379కు చేరినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments