Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 30వేల కొత్త కేసులు..

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (11:12 IST)
దేశంలో కరోనా కేసులు 98లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 30,006 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,26,775 కేసులు నమోదయ్యాయి. తాజాగా 442 మంది కరోనాకు బలయ్యారు. దీంతో కోవిడ్‌ మరణాలు 1,42,628కి చేరువయ్యాయి. 
 
ప్రసుత్తం దేశంలో 3.59 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. గత 24 గంటల్లో 33,494 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 93.24 లక్షల మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కేరళ, మహారష్ట్రలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments