24 గంటల్లో 30వేల కొత్త కేసులు..

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (11:12 IST)
దేశంలో కరోనా కేసులు 98లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 30,006 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,26,775 కేసులు నమోదయ్యాయి. తాజాగా 442 మంది కరోనాకు బలయ్యారు. దీంతో కోవిడ్‌ మరణాలు 1,42,628కి చేరువయ్యాయి. 
 
ప్రసుత్తం దేశంలో 3.59 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. గత 24 గంటల్లో 33,494 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 93.24 లక్షల మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కేరళ, మహారష్ట్రలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments