Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 17 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (10:39 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 17,135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు బుధవారం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశవ్యాప్తంగా 17135 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,87,037కు చేరుకుంది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి 4,34,04,029 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,530 మందికి దేశ వ్యాప్తంగా చనిపోయారు. మరో 1,36,478 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో 53 మంది చనిపోగా, 20419 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.3 శాతానికి చేరింది. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.50 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments