Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 17 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (10:39 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 17,135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు బుధవారం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశవ్యాప్తంగా 17135 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,87,037కు చేరుకుంది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి 4,34,04,029 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,530 మందికి దేశ వ్యాప్తంగా చనిపోయారు. మరో 1,36,478 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో 53 మంది చనిపోగా, 20419 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.3 శాతానికి చేరింది. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.50 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments