Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ క్లాసులు కొంపముంచాయి-ట్యూషన్‌కి వెళ్తే.. 15 మంది విద్యార్థులకు కరోనా

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (12:39 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక ఏపీలో కూడా తీవ్రంగానే ఉంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేటు క్లాసులు కొంపముంచాయి. ఉపాధ్యాయుడికి కరోనా సోకడంతో ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థులంతా కరోనా బారిన పడ్డారు.
 
సత్తెనపల్లి మండలం భట్లూరులో 15 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ట్యూషన్‌ చెప్పే మాస్టర్‌కు కరోనా నిర్ధారణ కావడంతో విద్యార్థులకు కూడా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థులంతా ఏడేళ్లలోపు చిన్నారులు ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. వైద్యులు విద్యార్థులను ఎన్‌ఆర్‌ఐ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. చిన్నారులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ గ్రామంలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments