Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ క్లాసులు కొంపముంచాయి-ట్యూషన్‌కి వెళ్తే.. 15 మంది విద్యార్థులకు కరోనా

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (12:39 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక ఏపీలో కూడా తీవ్రంగానే ఉంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేటు క్లాసులు కొంపముంచాయి. ఉపాధ్యాయుడికి కరోనా సోకడంతో ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థులంతా కరోనా బారిన పడ్డారు.
 
సత్తెనపల్లి మండలం భట్లూరులో 15 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ట్యూషన్‌ చెప్పే మాస్టర్‌కు కరోనా నిర్ధారణ కావడంతో విద్యార్థులకు కూడా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థులంతా ఏడేళ్లలోపు చిన్నారులు ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. వైద్యులు విద్యార్థులను ఎన్‌ఆర్‌ఐ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. చిన్నారులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ గ్రామంలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments