Webdunia - Bharat's app for daily news and videos

Install App

ArogyaAndhraలో దూసుకెళ్తున్న కరోనావైరస్ కేసులు, 24 గంటల్లో 1288

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (20:22 IST)
ఆరోగ్య ఆంధ్రలో గడిచిన 24 గంటల్లో 31,116 మంది శాంపిల్స్ పరీక్షించగా 1288 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. కోవిడ్ కారణంగా అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రశాకం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. మరోవైపు గత 24 గంటల్లో 610 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 1,51,46,104 శాంపిల్స్ పరీక్షించారు.
 
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,01,653 పాజిటివ్ కేసులకు గాను 8,85,613 మంది డిశ్చార్జ్ కాగా 7,225 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 8,815. మరిన్ని వివరాలకు దిగువ పట్టిక చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments