ArogyaAndhraలో దూసుకెళ్తున్న కరోనావైరస్ కేసులు, 24 గంటల్లో 1288

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (20:22 IST)
ఆరోగ్య ఆంధ్రలో గడిచిన 24 గంటల్లో 31,116 మంది శాంపిల్స్ పరీక్షించగా 1288 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. కోవిడ్ కారణంగా అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రశాకం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. మరోవైపు గత 24 గంటల్లో 610 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 1,51,46,104 శాంపిల్స్ పరీక్షించారు.
 
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,01,653 పాజిటివ్ కేసులకు గాను 8,85,613 మంది డిశ్చార్జ్ కాగా 7,225 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 8,815. మరిన్ని వివరాలకు దిగువ పట్టిక చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments