Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 2487 పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 15 మే 2022 (10:29 IST)
దేశంలో కొత్తగా మరో 2487 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రులు, క్వారంటైన్‌లలో 17692 మంది చికిత్స పొందుతున్నారు.  కరోనా నుంచి 2878 మంది కోలుకోగా ఇప్పటివరకు దేశంలో కరనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,25,79,693కు చేరుకుంమది. 
 
మరోవైపు, గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 13 మంది చనిపోయారు. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల  సంఖ్య మొత్తం 5,24,214కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఇప్పటివరకు 191,32,94,864 కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments