Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్, ఏపీ అగ్రస్థానంలో తెలంగాణ అట్టడగున, ఏ విషయంలో?

Webdunia
సోమవారం, 6 జులై 2020 (13:18 IST)
దేశాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలు కోవిడ్ మహమ్మారిని అడ్డుకునేందుకు వీధివీధినా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో ఢిల్లీ అగ్ర భాగాన వుంటే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వుంది. తదుపరి తమిళనాడు రాష్ట్రం వున్నది.
 
ఈ మూడు రాష్ట్రాలు కరోనావైరస్ అనుమానుతుల సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నాయి. ఐతే తెలంగాణ మాత్రం పరీక్షల విషయంలో అట్టడగున వున్నది. మొదటి మూడు స్థానాల్లో వున్న రాష్ట్రాల మాదిరిగా ఇతర రాష్ట్రాలు కూడా పరీక్షల విషయంలో వేగంగా వుండాలని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రాష్ట్రాలు ఏం చేస్తాయో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments