Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్, ఏపీ అగ్రస్థానంలో తెలంగాణ అట్టడగున, ఏ విషయంలో?

Webdunia
సోమవారం, 6 జులై 2020 (13:18 IST)
దేశాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలు కోవిడ్ మహమ్మారిని అడ్డుకునేందుకు వీధివీధినా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో ఢిల్లీ అగ్ర భాగాన వుంటే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వుంది. తదుపరి తమిళనాడు రాష్ట్రం వున్నది.
 
ఈ మూడు రాష్ట్రాలు కరోనావైరస్ అనుమానుతుల సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నాయి. ఐతే తెలంగాణ మాత్రం పరీక్షల విషయంలో అట్టడగున వున్నది. మొదటి మూడు స్థానాల్లో వున్న రాష్ట్రాల మాదిరిగా ఇతర రాష్ట్రాలు కూడా పరీక్షల విషయంలో వేగంగా వుండాలని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రాష్ట్రాలు ఏం చేస్తాయో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments