Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్, ఏపీ అగ్రస్థానంలో తెలంగాణ అట్టడగున, ఏ విషయంలో?

Webdunia
సోమవారం, 6 జులై 2020 (13:18 IST)
దేశాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలు కోవిడ్ మహమ్మారిని అడ్డుకునేందుకు వీధివీధినా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో ఢిల్లీ అగ్ర భాగాన వుంటే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వుంది. తదుపరి తమిళనాడు రాష్ట్రం వున్నది.
 
ఈ మూడు రాష్ట్రాలు కరోనావైరస్ అనుమానుతుల సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నాయి. ఐతే తెలంగాణ మాత్రం పరీక్షల విషయంలో అట్టడగున వున్నది. మొదటి మూడు స్థానాల్లో వున్న రాష్ట్రాల మాదిరిగా ఇతర రాష్ట్రాలు కూడా పరీక్షల విషయంలో వేగంగా వుండాలని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రాష్ట్రాలు ఏం చేస్తాయో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments