Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ ఆస్పత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ సర్కారు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (12:12 IST)
తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ప్రైవేట్ ఆస్పత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇప్పటికే కరోనా వైద్యానికి అధిక ఫీజులను వసూలు చేస్తున్న కొన్ని ఆస్పత్రులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రులు వేధిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌లు మాత్ర‌మే చికిత్స‌కు తీసుకోవాల‌ని పేర్కొంది.  
 
అధిక ఛార్జీలు వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈటెల హెచ్చరించారు. ఫీజుల వివ‌రాల‌ను ఆస్ప‌త్రిలో కీల‌క ప్ర‌దేశాల్లో ప్ర‌ద‌ర్శించాల‌ని తెలంగాణ ఆదేశించింది. కరోనా వైద్యానికి ఉపయోగించే పీపీఈ కిట్ల ధరలు సైతం ప్రభుత్వం నిర్దారించిన ప్రకారమే అమ్మాలని తెలిపింది. 
 
పేషంట్లను ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ చేసేటప్పుడు పూర్తి వివరాలతో కూడిన బిల్లును ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆస్పత్రులు నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments