విశాఖలో కరోనా కలకలం: ముగ్గురికి సోకిన కోవిడ్ కొత్త వేరియంట్

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (11:30 IST)
విశాఖపట్టణంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. విశాఖలో కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. దీనితో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జలుబు, జ్వరం తదితర లక్షణాలున్నవారు, వళ్లు నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు అశ్రద్ధ చేయవద్దని సూచన చేస్తున్నారు. బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలనీ, ఇదివరకు కోవిడ్ నివారణకు తీసుకున్న చర్యలన్నీ తిరిగి పునఃప్రారంభించాలని చెబుతున్నారు.
 
ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 27 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 752 కొత్త కేసులు నమోదు కాగా నలుగురు వ్యక్తులు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments