Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయ్..

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (10:44 IST)
తెలంగాణలో కేసులు తగ్గుతూ పెరుగుతూ వున్నాయి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు, శనివారం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కొంత మేర పెరిగాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో నలుగురు మృతి చెందారు. 
 
రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,77,151కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,67,992 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,670 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో 1,489 మంది మృతి చెందారు.
 
శుక్రవారం ఒక్కరోజు 565 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే కరోనా మరణాలు దేశంలో 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉంది. అలాగే రికవరీ రేటు దేశంలో 94.9 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 96.69 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments