Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ : అధికారులు టెన్షన్.. టెన్షన్

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (11:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 813కు చేరింది. 
 
ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం... బుధవారం ఒక్క రోజే కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 813కు చేరాయి. అలాగే, 120 మంది రోగులు డిశ్చార్జ్ కాగా, మృతుల సంఖ్య 24కు చేరాయి. 
 
ఇదిలావుంటే, ఇటీవల సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. ఈ పరీక్షల కారణంగానే కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments