Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కొత్త కేసులు 38,074: కోలుకున్నవారు 42 వేలమంది

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (15:07 IST)
దేశంలో కరోనా మహమ్మారి కాస్త నెమ్మదించింది. ఐతే కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశ ఆర్ధికాభివృద్ది పూర్తిగా స్తంభించిపోయింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 38,074 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,91,731కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,033మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 448 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,27,059కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 79,59,406 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా 5,05,265 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో, హోం క్వారంటైన్లో  చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

ఫ్రై డే మూవీలో అమ్మ పాటను ప్రశంసించిన మినిస్టర్ వంగలపూడి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments