Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా మహమ్మారి, మరో 44,281 మందికి పాజిటివ్ నిర్ధారణ

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (11:49 IST)
దేశంలో కరోనా మహమ్మారి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు వస్తున్నాయి. దేశంలోని కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 44,281మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది.
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,012కి చేరింది. గత 24 గంటల్లో 50,326మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. గడిచిన 24 గంటల సమయంలో 512 మంది కరోనా బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు.
 
దీంతో మృతుల సంఖ్య 1,27,571కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 80,13,784 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా 4,94,657మంది ప్రస్తుతం ఆసుపత్రి, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments