Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ 19: దేశంలో ఫిబ్రవరి 28 వరకు కోవిడ్ ఆంక్షలు పొడగింపు

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (10:31 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుతుంది. అయినప్పటికీ కోవిడ్ ఆంక్షలను కేంద్రం ఏమాత్రం సడలించలేదు కదా ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడగించింది. అదేసమంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం, కోవిడ్ బాధితుల రికవరీ రేటు పెరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ విడుద చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అయితే చాలా రాష్ట్రాలు 10 శాతానికి పైగా సానుకూల రేటును నివేదించాయి. కొన్ని రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని, అయితే ఇన్‌ఫెక్షన్ల రేటు ఎక్కువగా ఉందని చెప్పారు.
 
కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో మూడు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, మరో 11 రాష్ట్రాల్లో 50,000 కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం వివరించింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 77 శాతానికి పైగా 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి గుర్తుచేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments