Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌తో అష్టకష్టాలు పడుతున్న మహిళ.. 22 గంటలు మంచంపైనే..?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (22:37 IST)
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, కోట్లాది మంది ప్రజలు దాని బారిన పడ్డారు. తాజాగా ట్రేసీ థాంప్సన్ అనే మహిళ చాలా కాలంగా కోవిడ్‌తో పోరాడుతోంది. ట్రేసీ కెనడా నివాసి. ఆమె కూడా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. దీంతో తన పొదుపు మొత్తం అయిపోయిందని, ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని డిమాండ్ చేసింది. 
 
2020లో మొదటిసారిగా ట్రేసీ థాంప్సన్‌ను ఈ కరోనావైరస్ సోకింది. అప్పటి నుంచి ఆమె ఒక్కరోజు కూడా పని చేయలేకపోయింది. 22 గంటలు మంచం మీద ఉంటుంది. ఆమెలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా గొంతు నొప్పి వచ్చింది. రుచిచూడలేక.. వాసనను గ్రహించలేకపోయింది. 
 
కొద్దికొద్దిగా ఆమె ఆరోగ్యం మెరుగుపడటానికి బదులుగా క్షీణించడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెను తిరిగి ఇంటికి పంపించారు. ప్రొఫెషనల్ చెఫ్ ట్రేసీ థాంప్సన్ ఇప్పుడు ఎక్కువగా రకరకాల మందులు, షేక్‌లు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments