Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ సోనూసూద్, మహారాష్ట్ర గవర్నర్ ప్రశంసలు

Webdunia
శనివారం, 30 మే 2020 (21:08 IST)
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్‌తో వలస కార్మికులు తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. తినేందుకు తిండి లేక తాగేందుకు నీరు లేక నానా అగచాట్లు పడుతున్నారు. కనీసం వారివారి ఇళ్లకు వెళ్దామంటే ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే ఆకలితో అలమటిస్తున్నారు.
 
ఇలాంటివారిని పెద్దమనసు గల సెలబ్రిటీలు ఆదుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో జగపతి బాబు, చిరంజీవి తదితర హీరోలు తమవంతు సాయం చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే... నటుడు సోను సూద్ వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారివారి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన ఈరోజు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని ముంబైలోని రాజ్ భవన్‌లో కలిశారు. వలస వచ్చిన ప్రజలు తమ సొంత రాష్ట్రాలకు చేరుకోవడానికి, వారికి ఆహారాన్ని అందించడానికి తను చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు. సోను సూద్ చేస్తున్న సహాయకార్యక్రమాలపై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. సోనూసూద్ చేస్తున్న ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments