Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో రెట్టింపవుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (18:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపవుతున్నాయి. మంగళవారంతో పోల్చితే బుధవారం ఈ కేసుల సంఖ్య డబుల్ అయింది. అంటే గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన కోవిడ్ పరీక్షల్లో 434 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లో ఒక్క కరోనా రోగి కూడా ప్రాణాలు కోల్పోలేదు. 
 
ఇదిలావుంటే, 24 గంటల్లో 102 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 20,75,481కు చేరింది. వీరిలో 20,59,134 మంది కోలుకోగా, 14,499 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1848 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments