Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కరోనా కేసుల లెక్కలన్నీ తప్పుడు లెక్కలు, ఎవరు?: మాస్కులేవీ? హైకోర్టు

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (14:18 IST)
తెలంగాణ కరోనా కేసుల ఉధృతి లేనేలేదు. అస్సలు నైట్ కర్ఫ్యూ అవసరంలేదు అని ప్రభుత్వం చెపుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుందని ఇవాళ తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు.

 
ఫీవర్ సర్వేలో ఏకంగా మూడంటే మూడు రోజుల్లో లక్షా 70 వేల మంది బాధితులను గుర్తిస్తే... రోజువారీ చెక్ చేస్తే ఇంకా ఎంతమంది వుంటారో తెలుస్తుందన్నారు. తెలంగాణలో కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం సమర్పిస్తున్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలని, పైగా ప్రభుత్వ కిట్లో పిల్లలకు అవసరమైన మందులు అస్సలు కనబడటంలేదని పిటీషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. ఐతే పిటిషనర్ల తరపున న్యాయవాదులు చేసిన వాదలను తోసిపుచ్చిన ప్రభుత్వం, కరోనా విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 
ఇరువురి వాదనలను విన్న హైకోర్టు... రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో పౌరులు మాస్కులు లేకుండా బయట తిరగాడన్ని ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. భౌతిక దూరం కూడా పాటించకపోవడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించిన కోర్టు, జిహెచ్ఎంసి, పోలీసులు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు జరిగేట్లు చూడాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments